महाभारतस्य कालः
🌺☘🌺☘🌺
1. एकदा महर्षिः नारदः लोकसञ्चारसमये श्रीकृष्णस्य दर्शनार्थं द्वारिकां गतवान्।
2. श्रीकृष्णः अपि यथाशक्यं नारदस्य सत्कारं कृतवान्।
3. अनन्तरं नारदः स्वीयं एकं संशयं निवारणाय भगवन्तं पृष्टवान् भगवन्।
4. भवतः षोडशसहस्राधिकासख्यः सन्ति।
5. तासु का भवति अधिकं स्निह्यति अथवा सर्वाः अपि समानरूपेण स्निह्यन्ति इति।
6. नारदस्य वचनं श्रुत्वा श्रीकृष्णस्य हासः आगतः।
7. तदा भगवान् उक्तवान्- “भवतः संशयस्य उत्तरं परीक्षाणन्तरम् एव दातुं शक्नोमि।” इति।
8. “मम शिरोवेदना अस्ति, यदि तासाम् अश्रूजलमिश्रिता पादेन मर्दिता च मृत्तिका मम ललाटे लेप्यते तर्हि मम शिरवेदनायाः उपशमनं भविष्यति इति भवान् ताभ्यः सूचनां ददातु इति श्रीकृष्णः नारदम् उक्तवान्।
9. “मया असत्यं वक्तव्यं वा? एतेन च किं सिध्यति?” इति नारदः भगवन्तं पृष्टवान्।
10. “एषा काचित् परीक्षा, केवलं भवान् तथैव वदतु।” इति श्रीकृष्णः नारदम् उक्तवान्।
11. तदा नारदः प्रथमं रुक्मिण्याः समीपं गत्वा सर्वं निवेदितवान्।
12. रुक्मिण्याः महद् दुःखम् अभवत्।
13. किन्तु सा एतेन मम पापं भविष्यति इत्युक्त्वा तस्याः पादेन मर्दितां मृत्तिकां दातुं संसिद्धा नाभवत्।
14. अनन्तरं नारदः एवं प्रत्येकम् अपि समीपं गत्वा तथैव निवेदितवान्
15. परन्तु तासु कापि तत् पापं कर्तुं नाङ्गीकृतवती।
16. अन्ते च नारदः वृन्दावनं राधायाः समीपं गतवान्।
17. तत्र तेन दृष्टं राधा कृष्णस्य सङ्कीर्तनं कुर्वती नृत्यति आसीत्।
18. तदा नारदः राधायै श्रीकृष्णस्य शिरोवेदना परिहारोपायं च सर्वं निवेदितवान्।
19. भगवतः शिरोवेदना इति श्रुत्वा राधायाः महद् दुःखम् अभवत्।
20. तस्याः नेत्राभ्याम् अश्रूणि आगतानि।
21. अश्रूजलं भूमौ पतित्वा भूमिः आर्द्रा अभवत्।
22. तदा राधा पादेन मर्दयित्वा तां मृत्तिकां नारदाय दत्तवती।
23. भवत्याः पादेन मर्दिता मृत्तिका यदि भगवतः ललाटे लेप्यते चेत् भवत्याः पापं भवेत् ननु,
24. भवती विस्मृतवती वा इति नारदः राधां पृष्टवान्।
25. तदा राधा उक्तवती - भगवतः निमित्तं मम पापं वा भवतु नरकं वा गच्छामि।” इति।
26. तदा नारदः ततः द्वारिकाम् आगत्य श्रीकृष्णस्य समीपं प्रवृत्तं सर्वम् उक्तवान्।
27. इदानीं भवतः प्रश्नस्य उत्तरं प्राप्तवान् वा इति श्रीकृष्णः नारदं पृष्टवान्।
28. नारदः इदानीं ज्ञातवान् उक्तवान् च- यत्र निस्स्पृहतया आत्मसमर्पणं भवति तत्र प्रेमः, भक्तिः प्रीतिः च भवति इति।
--प्रदीपनाथः
🌺☘🌺☘🌺
----------------------------------------------------
మహాభారతస్య కాలః
🌺☘🌺☘🌺
1. ఏకదా మహర్షిః నారదః లోకసఞ్చారసమయే శ్రీకృష్ణస్య దర్శనార్థం ద్వారికాం గతవాన్.
2. శ్రీకృష్ణః అపి యథాశక్యం నారదస్య సత్కారం కృతవాన్.
3. అనన్తరం నారదః స్వీయం ఏకం సంశయం నివారణాయ భగవన్తం పృష్టవాన్ భగవన్.
4. భవతః షోడశసహస్రాధికాసఖ్యః సన్తి.
5. తాసు కా భవతి అధికం స్నిహ్యతి అథవా సర్వాః అపి సమానరూపేణ స్నిహ్యన్తి ఇతి.
6. నారదస్య వచనం శ్రుత్వా శ్రీకృష్ణస్య హాసః ఆగతః.
7. తదా భగవాన్ ఉక్తవాన్- “భవతః సంశయస్య ఉత్తరం పరీక్షాణన్తరమ్ ఏవ దాతుం శక్నోమి.” ఇతి.
8. “మమ శిరోవేదనా అస్తి, యది తాసామ్ అశ్రూజలమిశ్రితా పాదేన మర్దితా చ మృత్తికా మమ లలాటే లేప్యతే తర్హి మమ శిరవేదనాయాః ఉపశమనం భవిష్యతి ఇతి భవాన్ తాభ్యః సూచనాం దదాతు ఇతి శ్రీకృష్ణః నారదమ్ ఉక్తవాన్.
9. “మయా అసత్యం వక్తవ్యం వా? ఏతేన చ కిం సిధ్యతి?” ఇతి నారదః భగవన్తం పృష్టవాన్.
10. “ఏషా కాచిత్ పరీక్షా, కేవలం భవాన్ తథైవ వదతు.” ఇతి శ్రీకృష్ణః నారదమ్ ఉక్తవాన్.
11. తదా నారదః ప్రథమం రుక్మిణ్యాః సమీపం గత్వా సర్వం నివేదితవాన్.
12. రుక్మిణ్యాః మహద్ దుఃఖమ్ అభవత్.
13. కిన్తు సా ఏతేన మమ పాపం భవిష్యతి ఇత్యుక్త్వా తస్యాః పాదేన మర్దితాం మృత్తికాం దాతుం సంసిద్ధా నాభవత్.
14. అనన్తరం నారదః ఏవం ప్రత్యేకమ్ అపి సమీపం గత్వా తథైవ నివేదితవాన్
15. పరన్తు తాసు కాపి తత్ పాపం కర్తుం నాఙ్గీకృతవతీ.
16. అన్తే చ నారదః వృన్దావనం రాధాయాః సమీపం గతవాన్.
17. తత్ర తేన దృష్టం రాధా కృష్ణస్య సఙ్కీర్తనం కుర్వతీ నృత్యతి ఆసీత్.
18. తదా నారదః రాధాయై శ్రీకృష్ణస్య శిరోవేదనా పరిహారోపాయం చ సర్వం నివేదితవాన్.
19. భగవతః శిరోవేదనా ఇతి శ్రుత్వా రాధాయాః మహద్ దుఃఖమ్ అభవత్.
20. తస్యాః నేత్రాభ్యామ్ అశ్రూణి ఆగతాని.
21. అశ్రూజలం భూమౌ పతిత్వా భూమిః ఆర్ద్రా అభవత్.
22. తదా రాధా పాదేన మర్దయిత్వా తాం మృత్తికాం నారదాయ దత్తవతీ.
23. భవత్యాః పాదేన మర్దితా మృత్తికా యది భగవతః లలాటే లేప్యతే చేత్ భవత్యాః పాపం భవేత్ నను,
24. భవతీ విస్మృతవతీ వా ఇతి నారదః రాధాం పృష్టవాన్.
25. తదా రాధా ఉక్తవతీ - భగవతః నిమిత్తం మమ పాపం వా భవతు నరకం వా గచ్ఛామి.” ఇతి.
26. తదా నారదః తతః ద్వారికామ్ ఆగత్య శ్రీకృష్ణస్య సమీపం ప్రవృత్తం సర్వమ్ ఉక్తవాన్.
27. ఇదానీం భవతః ప్రశ్నస్య ఉత్తరం ప్రాప్తవాన్ వా ఇతి శ్రీకృష్ణః నారదం పృష్టవాన్.
28. నారదః ఇదానీం జ్ఞాతవాన్ ఉక్తవాన్ చ- యత్ర నిస్స్పృహతయా ఆత్మసమర్పణం భవతి తత్ర ప్రేమః, భక్తిః ప్రీతిః చ భవతి ఇతి.
--ప్రదీపనాథః
🌺☘🌺☘🌺
----------------------------------------------------
మహాభారత కాలం
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺
1. ఒకప్పుడు నారదమహర్షి లోకసంచారం చేస్తూ శ్రీకృష్ణ దర్శనార్థం ద్వారకకు వెళ్ళాడు.
2. శ్రీ కృష్ణుడు కూడా యథా శక్తి నారదుణ్ణి సత్కరించాడు.
3. తరువాత నారదుడు తన సంశయ నివారణార్థం భగవంతుణ్ణి అడిగాడు.
4. "భగవన్!నీకు పదహారు వేలమందికి మించి భార్యలున్నారు.
5. వారిలో నిన్ను అధికంగా ప్రేమించే ఆమె ఎవరు? లేక అందరూ నిన్ను సమానంగానే ప్రేమిస్తున్నారా?”
6. నారదుడి మాటలు విని శ్రీ కృష్ణుడికి నవ్వు వచ్చింది.
7. అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు- "నీ సంశయానికి సమాధానం పరీక్షానంతరమే చెప్పగలను.
8. నాకు శిరో వేదనగా ఉంది. నా పత్నులలో ఎవరైనా తన కన్నీటితో తన పాదధూళిని కలిపి లేపనంగా చేసి నా నుదుటి మీద రాస్తే నా తలనొప్పి తగ్గుతుంది, అని నువు వాళ్ళకు సూచించు.” అని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు.
9. “నా చేత అసత్యం చెప్పించడం వల్ల ఏం తేలుతుంది?” అని నారదుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు.
10. “ఇది ఒక పరీక్ష. నువు కేవలం అలా చెప్పు.” అన్నాడు శ్రీకృష్ణుడు.
11. ముందు నారదుడు రుక్మిణీ దేవి దగ్గరకు వెళ్ళి అంతా నివేదించాడు.
12. రుక్మిణికి మహా దుఃఖం కలిగింది.
13. ‘దీని వల్ల నాకు మహాపాపం కలుగుతుంది.’ అని ఆమె పాదధూళి ఇవ్వటానికి సిధ్ధం కాలేదు.
14. తరువాత నారదుడు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి అలాగే నివేదించాడు.
15. కానీ వాళ్ళలో ఎవరూ ఆ పాపం చెయ్యడానికి అంగీకరించలేదు.
16. చివరకు నారదుడు రాధ దగ్గరకు బృందావనానికి వెళ్ళాడు.
17. అక్కడ నారదుడు రాధను కృష్ణ సంకీర్తనం చేస్తూ నృత్యం చేస్తూ ఉండటం చూశాడు.
18. అప్పుడు నారదుడు శ్రీకృష్ణుడి శిరోవేదనా నివారణోపాయాన్ని నివేదించాడు.
19. భగవంతుడికి శిరోవేదన అని విని రాథకు మహా దుఃఖం కలిగింది.
20. ఆమె కళ్ళ నుండి అశ్రువులు వచ్చినయి.
21. అశ్రువులు నేల మీద పడి నేల తడిసింది.
22. అప్పుడు రాథ పాదంతో తొక్కి, ఆ మట్టిని నారదుడికి ఇచ్చింది.
23. “నీ కాలితో తొక్కిన మట్టిని భగవంతుని లలాటం మీద లేపనం చేస్తే, నీకు పాపం కలుగుతుంది కదా!
24. ఆ సంగతి మరచి పోయావా?” అని అడిగాడు నారదుడు.
25. అప్పుడు రాథ, "భగవంతుడి కోసం నాకు పాపం రానీ, నరకానికైనా పోతాను," అని చెప్పింది.
26. అప్పుడు నారదుడు అక్కడినుంచి ద్వారకకు వచ్చి శ్రీకృష్ణుడికి జరిగింది సర్వం చెప్పాడు.
27. “ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా?” అని శ్రీకృష్ణుడు నారదుణ్ణి అడిగాడు.
28. నారదుడు, "ఎక్కడ నిస్సంకోచంగా ఆత్మ సమర్పణ ఉంటుందో, అక్కడ ప్రేమ, భక్తి, ప్రీతి కూడా ఉంటుంది, అని తెలిసింది." అని చెప్పాడు.
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------
🌺☘🌺☘🌺
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం--
1. ఏకదా మహర్షిః నారదః లోకసఞ్చారసమయే శ్రీకృష్ణస్య దర్శనార్థం ద్వారికాం గతవాన్।
1. ఒకప్పుడు నారదమహర్షి లోకసంచారం చేస్తూ శ్రీకృష్ణ దర్శనార్థం ద్వారకకు వెళ్ళాడు.
2. శ్రీకృష్ణః అపి యథాశక్యం నారదస్య సత్కారం కృతవాన్।
2. శ్రీ కృష్ణుడు కూడా యథా శక్తి నారదుణ్ణి సత్కరించాడు.
3. అనన్తరం నారదః స్వీయం ఏకం సంశయం నివారణాయ భగవన్తం పృష్టవాన్ భగవన్।
3. తరువాత నారదుడు తన సంశయ నివారణార్థం భగవంతుణ్ణి అడిగాడు.
4. భవతః షోడశసహస్రాధికాసఖ్యః సన్తి।
4. "భగవన్!నీకు పదహారు వేలమందికి మించి భార్యలున్నారు.
5. తాసు కా భవతి అధికం స్నిహ్యతి అథవా సర్వాః అపి సమానరూపేణ స్నిహ్యన్తి ఇతి।
5. వారిలో నిన్ను అధికంగా ప్రేమించే ఆమె ఎవరు? లేక అందరూ నిన్ను సమానంగానే ప్రేమిస్తున్నారా?”
6. నారదస్య వచనం శ్రుత్వా శ్రీకృష్ణస్య హాసః ఆగతః।
6. నారదుడి మాటలు విని శ్రీ కృష్ణుడికి నవ్వు వచ్చింది.
7. తదా భగవాన్ ఉక్తవాన్- “భవతః సంశయస్య ఉత్తరం పరీక్షాణన్తరమ్ ఏవ దాతుం శక్నోమి।” ఇతి।
7. అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు- "నీ సంశయానికి సమాధానం పరీక్షానంతరమే చెప్పగలను.
8. “మమ శిరోవేదనా అస్తి, యది తాసామ్ అశ్రూజలమిశ్రితా పాదేన మర్దితా చ మృత్తికా మమ లలాటే లేప్యతే తర్హి మమ శిరవేదనాయాః ఉపశమనం భవిష్యతి ఇతి భవాన్ తాభ్యః సూచనాం దదాతు ఇతి శ్రీకృష్ణః నారదమ్ ఉక్తవాన్।
8. నాకు శిరో వేదనగా ఉంది. నా పత్నులలో ఎవరైనా తన కన్నీటితో తన పాదధూళిని కలిపి లేపనంగా చేసి నా నుదుటి మీద రాస్తే నా తలనొప్పి తగ్గుతుంది, అని నువు వాళ్ళకు సూచించు.” అని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు.
9. “మయా అసత్యం వక్తవ్యం వా? ఏతేన చ కిం సిధ్యతి?” ఇతి నారదః భగవన్తం పృష్టవాన్।
9. “నా చేత అసత్యం చెప్పించడం వల్ల ఏం తేలుతుంది?” అని నారదుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు.
10. “ఏషా కాచిత్ పరీక్షా, కేవలం భవాన్ తథైవ వదతు।” ఇతి శ్రీకృష్ణః నారదమ్ ఉక్తవాన్।
10. “ఇది ఒక పరీక్ష. నువు కేవలం అలా చెప్పు.” అన్నాడు శ్రీకృష్ణుడు.
11. తదా నారదః ప్రథమం రుక్మిణ్యాః సమీపం గత్వా సర్వం నివేదితవాన్।
11. ముందు నారదుడు రుక్మిణీ దేవి దగ్గరకు వెళ్ళి అంతా నివేదించాడు.
12. రుక్మిణ్యాః మహద్ దుఃఖమ్ అభవత్।
12. రుక్మిణికి మహా దుఃఖం కలిగింది.
13. కిన్తు సా ఏతేన మమ పాపం భవిష్యతి ఇత్యుక్త్వా తస్యాః పాదేన మర్దితాం మృత్తికాం దాతుం సంసిద్ధా నాభవత్।
13. ‘దీని వల్ల నాకు మహాపాపం కలుగుతుంది.’ అని ఆమె పాదధూళి ఇవ్వటానికి సిధ్ధం కాలేదు.
14. అనన్తరం నారదః ఏవం ప్రత్యేకమ్ అపి సమీపం గత్వా తథైవ నివేదితవాన్.
14. తరువాత నారదుడు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి అలాగే నివేదించాడు.
15. పరన్తు తాసు కాపి తత్ పాపం కర్తుం నాఙ్గీకృతవతీ।
15. కానీ వాళ్ళలో ఎవరూ ఆ పాపం చెయ్యడానికి అంగీకరించలేదు.
16. అన్తే చ నారదః వృన్దావనం రాధాయాః సమీపం గతవాన్।
16. చివరకు నారదుడు రాధ దగ్గరకు బృందావనానికి వెళ్ళాడు.
17. తత్ర తేన దృష్టం రాధా కృష్ణస్య సఙ్కీర్తనం కుర్వతీ నృత్యతి ఆసీత్।
17. అక్కడ నారదుడు రాధను కృష్ణ సంకీర్తనం చేస్తూ నృత్యం చేస్తూ ఉండటం చూశాడు.
18. తదా నారదః రాధాయై శ్రీకృష్ణస్య శిరోవేదనా పరిహారోపాయం చ సర్వం నివేదితవాన్।
18. అప్పుడు నారదుడు శ్రీకృష్ణుడి శిరోవేదనా నివారణోపాయాన్ని నివేదించాడు.
19. భగవతః శిరోవేదనా ఇతి శ్రుత్వా రాధాయాః మహద్ దుఃఖమ్ అభవత్।
19. భగవంతుడికి శిరోవేదన అని విని రాథకు మహా దుఃఖం కలిగింది.
20. తస్యాః నేత్రాభ్యామ్ అశ్రూణి ఆగతాని।
20. ఆమె కళ్ళ నుండి అశ్రువులు వచ్చినయి.
21. అశ్రూజలం భూమౌ పతిత్వా భూమిః ఆర్ద్రా అభవత్।
21. అశ్రువులు నేల మీద పడి నేల తడిసింది.
22. తదా రాధా పాదేన మర్దయిత్వా తాం మృత్తికాం నారదాయ దత్తవతీ।
22. అప్పుడు రాథ పాదంతో తొక్కి, ఆ మట్టిని నారదుడికి ఇచ్చింది.
23. భవత్యాః పాదేన మర్దితా మృత్తికా యది భగవతః లలాటే లేప్యతే చేత్ భవత్యాః పాపం భవేత్ నను,
23. “నీ కాలితో తొక్కిన మట్టిని భగవంతుని లలాటం మీద లేపనం చేస్తే, నీకు పాపం కలుగుతుంది కదా!
24. భవతీ విస్మృతవతీ వా ఇతి నారదః రాధాం పృష్టవాన్।
24. ఆ సంగతి మరచి పోయావా?” అని అడిగాడు నారదుడు.
25. తదా రాధా ఉక్తవతీ - భగవతః నిమిత్తం మమ పాపం వా భవతు నరకం వా గచ్ఛామి।” ఇతి।
25. అప్పుడు రాథ, "భగవంతుడి కోసం నాకు పాపం రానీ, నరకానికైనా పోతాను," అని చెప్పింది.
26. తదా నారదః తతః ద్వారికామ్ ఆగత్య శ్రీకృష్ణస్య సమీపం ప్రవృత్తం సర్వమ్ ఉక్తవాన్।
26. అప్పుడు నారదుడు అక్కడినుంచి ద్వారకకు వచ్చి శ్రీకృష్ణుడికి జరిగింది సర్వం చెప్పాడు.
27. ఇదానీం భవతః ప్రశ్నస్య ఉత్తరం ప్రాప్తవాన్ వా ఇతి శ్రీకృష్ణః నారదం పృష్టవాన్।
27. “ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా?” అని శ్రీకృష్ణుడు నారదుణ్ణి అడిగాడు.
28. నారదః ఇదానీం జ్ఞాతవాన్ ఉక్తవాన్ చ- యత్ర నిస్స్పృహతయా ఆత్మసమర్పణం భవతి తత్ర ప్రేమః, భక్తిః ప్రీతిః చ భవతి ఇతి।
28. నారదుడు, "ఎక్కడ నిస్సంకోచంగా ఆత్మ సమర్పణ ఉంటుందో, అక్కడ ప్రేమ, భక్తి, ప్రీతి కూడా ఉంటుంది, అని తెలిసింది." అని చెప్పాడు.
సంస్కృతం--ప్రదీపనాథః
తెలుగు--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------
🌺☘🌺☘🌺
1. एकदा महर्षिः नारदः लोकसञ्चारसमये श्रीकृष्णस्य दर्शनार्थं द्वारिकां गतवान्।
2. श्रीकृष्णः अपि यथाशक्यं नारदस्य सत्कारं कृतवान्।
3. अनन्तरं नारदः स्वीयं एकं संशयं निवारणाय भगवन्तं पृष्टवान् भगवन्।
4. भवतः षोडशसहस्राधिकासख्यः सन्ति।
5. तासु का भवति अधिकं स्निह्यति अथवा सर्वाः अपि समानरूपेण स्निह्यन्ति इति।
6. नारदस्य वचनं श्रुत्वा श्रीकृष्णस्य हासः आगतः।
7. तदा भगवान् उक्तवान्- “भवतः संशयस्य उत्तरं परीक्षाणन्तरम् एव दातुं शक्नोमि।” इति।
8. “मम शिरोवेदना अस्ति, यदि तासाम् अश्रूजलमिश्रिता पादेन मर्दिता च मृत्तिका मम ललाटे लेप्यते तर्हि मम शिरवेदनायाः उपशमनं भविष्यति इति भवान् ताभ्यः सूचनां ददातु इति श्रीकृष्णः नारदम् उक्तवान्।
9. “मया असत्यं वक्तव्यं वा? एतेन च किं सिध्यति?” इति नारदः भगवन्तं पृष्टवान्।
10. “एषा काचित् परीक्षा, केवलं भवान् तथैव वदतु।” इति श्रीकृष्णः नारदम् उक्तवान्।
11. तदा नारदः प्रथमं रुक्मिण्याः समीपं गत्वा सर्वं निवेदितवान्।
12. रुक्मिण्याः महद् दुःखम् अभवत्।
13. किन्तु सा एतेन मम पापं भविष्यति इत्युक्त्वा तस्याः पादेन मर्दितां मृत्तिकां दातुं संसिद्धा नाभवत्।
14. अनन्तरं नारदः एवं प्रत्येकम् अपि समीपं गत्वा तथैव निवेदितवान्
15. परन्तु तासु कापि तत् पापं कर्तुं नाङ्गीकृतवती।
16. अन्ते च नारदः वृन्दावनं राधायाः समीपं गतवान्।
17. तत्र तेन दृष्टं राधा कृष्णस्य सङ्कीर्तनं कुर्वती नृत्यति आसीत्।
18. तदा नारदः राधायै श्रीकृष्णस्य शिरोवेदना परिहारोपायं च सर्वं निवेदितवान्।
19. भगवतः शिरोवेदना इति श्रुत्वा राधायाः महद् दुःखम् अभवत्।
20. तस्याः नेत्राभ्याम् अश्रूणि आगतानि।
21. अश्रूजलं भूमौ पतित्वा भूमिः आर्द्रा अभवत्।
22. तदा राधा पादेन मर्दयित्वा तां मृत्तिकां नारदाय दत्तवती।
23. भवत्याः पादेन मर्दिता मृत्तिका यदि भगवतः ललाटे लेप्यते चेत् भवत्याः पापं भवेत् ननु,
24. भवती विस्मृतवती वा इति नारदः राधां पृष्टवान्।
25. तदा राधा उक्तवती - भगवतः निमित्तं मम पापं वा भवतु नरकं वा गच्छामि।” इति।
26. तदा नारदः ततः द्वारिकाम् आगत्य श्रीकृष्णस्य समीपं प्रवृत्तं सर्वम् उक्तवान्।
27. इदानीं भवतः प्रश्नस्य उत्तरं प्राप्तवान् वा इति श्रीकृष्णः नारदं पृष्टवान्।
28. नारदः इदानीं ज्ञातवान् उक्तवान् च- यत्र निस्स्पृहतया आत्मसमर्पणं भवति तत्र प्रेमः, भक्तिः प्रीतिः च भवति इति।
--प्रदीपनाथः
🌺☘🌺☘🌺
----------------------------------------------------
మహాభారతస్య కాలః
🌺☘🌺☘🌺
1. ఏకదా మహర్షిః నారదః లోకసఞ్చారసమయే శ్రీకృష్ణస్య దర్శనార్థం ద్వారికాం గతవాన్.
2. శ్రీకృష్ణః అపి యథాశక్యం నారదస్య సత్కారం కృతవాన్.
3. అనన్తరం నారదః స్వీయం ఏకం సంశయం నివారణాయ భగవన్తం పృష్టవాన్ భగవన్.
4. భవతః షోడశసహస్రాధికాసఖ్యః సన్తి.
5. తాసు కా భవతి అధికం స్నిహ్యతి అథవా సర్వాః అపి సమానరూపేణ స్నిహ్యన్తి ఇతి.
6. నారదస్య వచనం శ్రుత్వా శ్రీకృష్ణస్య హాసః ఆగతః.
7. తదా భగవాన్ ఉక్తవాన్- “భవతః సంశయస్య ఉత్తరం పరీక్షాణన్తరమ్ ఏవ దాతుం శక్నోమి.” ఇతి.
8. “మమ శిరోవేదనా అస్తి, యది తాసామ్ అశ్రూజలమిశ్రితా పాదేన మర్దితా చ మృత్తికా మమ లలాటే లేప్యతే తర్హి మమ శిరవేదనాయాః ఉపశమనం భవిష్యతి ఇతి భవాన్ తాభ్యః సూచనాం దదాతు ఇతి శ్రీకృష్ణః నారదమ్ ఉక్తవాన్.
9. “మయా అసత్యం వక్తవ్యం వా? ఏతేన చ కిం సిధ్యతి?” ఇతి నారదః భగవన్తం పృష్టవాన్.
10. “ఏషా కాచిత్ పరీక్షా, కేవలం భవాన్ తథైవ వదతు.” ఇతి శ్రీకృష్ణః నారదమ్ ఉక్తవాన్.
11. తదా నారదః ప్రథమం రుక్మిణ్యాః సమీపం గత్వా సర్వం నివేదితవాన్.
12. రుక్మిణ్యాః మహద్ దుఃఖమ్ అభవత్.
13. కిన్తు సా ఏతేన మమ పాపం భవిష్యతి ఇత్యుక్త్వా తస్యాః పాదేన మర్దితాం మృత్తికాం దాతుం సంసిద్ధా నాభవత్.
14. అనన్తరం నారదః ఏవం ప్రత్యేకమ్ అపి సమీపం గత్వా తథైవ నివేదితవాన్
15. పరన్తు తాసు కాపి తత్ పాపం కర్తుం నాఙ్గీకృతవతీ.
16. అన్తే చ నారదః వృన్దావనం రాధాయాః సమీపం గతవాన్.
17. తత్ర తేన దృష్టం రాధా కృష్ణస్య సఙ్కీర్తనం కుర్వతీ నృత్యతి ఆసీత్.
18. తదా నారదః రాధాయై శ్రీకృష్ణస్య శిరోవేదనా పరిహారోపాయం చ సర్వం నివేదితవాన్.
19. భగవతః శిరోవేదనా ఇతి శ్రుత్వా రాధాయాః మహద్ దుఃఖమ్ అభవత్.
20. తస్యాః నేత్రాభ్యామ్ అశ్రూణి ఆగతాని.
21. అశ్రూజలం భూమౌ పతిత్వా భూమిః ఆర్ద్రా అభవత్.
22. తదా రాధా పాదేన మర్దయిత్వా తాం మృత్తికాం నారదాయ దత్తవతీ.
23. భవత్యాః పాదేన మర్దితా మృత్తికా యది భగవతః లలాటే లేప్యతే చేత్ భవత్యాః పాపం భవేత్ నను,
24. భవతీ విస్మృతవతీ వా ఇతి నారదః రాధాం పృష్టవాన్.
25. తదా రాధా ఉక్తవతీ - భగవతః నిమిత్తం మమ పాపం వా భవతు నరకం వా గచ్ఛామి.” ఇతి.
26. తదా నారదః తతః ద్వారికామ్ ఆగత్య శ్రీకృష్ణస్య సమీపం ప్రవృత్తం సర్వమ్ ఉక్తవాన్.
27. ఇదానీం భవతః ప్రశ్నస్య ఉత్తరం ప్రాప్తవాన్ వా ఇతి శ్రీకృష్ణః నారదం పృష్టవాన్.
28. నారదః ఇదానీం జ్ఞాతవాన్ ఉక్తవాన్ చ- యత్ర నిస్స్పృహతయా ఆత్మసమర్పణం భవతి తత్ర ప్రేమః, భక్తిః ప్రీతిః చ భవతి ఇతి.
--ప్రదీపనాథః
🌺☘🌺☘🌺
----------------------------------------------------
మహాభారత కాలం
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺
1. ఒకప్పుడు నారదమహర్షి లోకసంచారం చేస్తూ శ్రీకృష్ణ దర్శనార్థం ద్వారకకు వెళ్ళాడు.
2. శ్రీ కృష్ణుడు కూడా యథా శక్తి నారదుణ్ణి సత్కరించాడు.
3. తరువాత నారదుడు తన సంశయ నివారణార్థం భగవంతుణ్ణి అడిగాడు.
4. "భగవన్!నీకు పదహారు వేలమందికి మించి భార్యలున్నారు.
5. వారిలో నిన్ను అధికంగా ప్రేమించే ఆమె ఎవరు? లేక అందరూ నిన్ను సమానంగానే ప్రేమిస్తున్నారా?”
6. నారదుడి మాటలు విని శ్రీ కృష్ణుడికి నవ్వు వచ్చింది.
7. అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు- "నీ సంశయానికి సమాధానం పరీక్షానంతరమే చెప్పగలను.
8. నాకు శిరో వేదనగా ఉంది. నా పత్నులలో ఎవరైనా తన కన్నీటితో తన పాదధూళిని కలిపి లేపనంగా చేసి నా నుదుటి మీద రాస్తే నా తలనొప్పి తగ్గుతుంది, అని నువు వాళ్ళకు సూచించు.” అని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు.
9. “నా చేత అసత్యం చెప్పించడం వల్ల ఏం తేలుతుంది?” అని నారదుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు.
10. “ఇది ఒక పరీక్ష. నువు కేవలం అలా చెప్పు.” అన్నాడు శ్రీకృష్ణుడు.
11. ముందు నారదుడు రుక్మిణీ దేవి దగ్గరకు వెళ్ళి అంతా నివేదించాడు.
12. రుక్మిణికి మహా దుఃఖం కలిగింది.
13. ‘దీని వల్ల నాకు మహాపాపం కలుగుతుంది.’ అని ఆమె పాదధూళి ఇవ్వటానికి సిధ్ధం కాలేదు.
14. తరువాత నారదుడు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి అలాగే నివేదించాడు.
15. కానీ వాళ్ళలో ఎవరూ ఆ పాపం చెయ్యడానికి అంగీకరించలేదు.
16. చివరకు నారదుడు రాధ దగ్గరకు బృందావనానికి వెళ్ళాడు.
17. అక్కడ నారదుడు రాధను కృష్ణ సంకీర్తనం చేస్తూ నృత్యం చేస్తూ ఉండటం చూశాడు.
18. అప్పుడు నారదుడు శ్రీకృష్ణుడి శిరోవేదనా నివారణోపాయాన్ని నివేదించాడు.
19. భగవంతుడికి శిరోవేదన అని విని రాథకు మహా దుఃఖం కలిగింది.
20. ఆమె కళ్ళ నుండి అశ్రువులు వచ్చినయి.
21. అశ్రువులు నేల మీద పడి నేల తడిసింది.
22. అప్పుడు రాథ పాదంతో తొక్కి, ఆ మట్టిని నారదుడికి ఇచ్చింది.
23. “నీ కాలితో తొక్కిన మట్టిని భగవంతుని లలాటం మీద లేపనం చేస్తే, నీకు పాపం కలుగుతుంది కదా!
24. ఆ సంగతి మరచి పోయావా?” అని అడిగాడు నారదుడు.
25. అప్పుడు రాథ, "భగవంతుడి కోసం నాకు పాపం రానీ, నరకానికైనా పోతాను," అని చెప్పింది.
26. అప్పుడు నారదుడు అక్కడినుంచి ద్వారకకు వచ్చి శ్రీకృష్ణుడికి జరిగింది సర్వం చెప్పాడు.
27. “ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా?” అని శ్రీకృష్ణుడు నారదుణ్ణి అడిగాడు.
28. నారదుడు, "ఎక్కడ నిస్సంకోచంగా ఆత్మ సమర్పణ ఉంటుందో, అక్కడ ప్రేమ, భక్తి, ప్రీతి కూడా ఉంటుంది, అని తెలిసింది." అని చెప్పాడు.
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------
🌺☘🌺☘🌺
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం--
1. ఏకదా మహర్షిః నారదః లోకసఞ్చారసమయే శ్రీకృష్ణస్య దర్శనార్థం ద్వారికాం గతవాన్।
1. ఒకప్పుడు నారదమహర్షి లోకసంచారం చేస్తూ శ్రీకృష్ణ దర్శనార్థం ద్వారకకు వెళ్ళాడు.
2. శ్రీకృష్ణః అపి యథాశక్యం నారదస్య సత్కారం కృతవాన్।
2. శ్రీ కృష్ణుడు కూడా యథా శక్తి నారదుణ్ణి సత్కరించాడు.
3. అనన్తరం నారదః స్వీయం ఏకం సంశయం నివారణాయ భగవన్తం పృష్టవాన్ భగవన్।
3. తరువాత నారదుడు తన సంశయ నివారణార్థం భగవంతుణ్ణి అడిగాడు.
4. భవతః షోడశసహస్రాధికాసఖ్యః సన్తి।
4. "భగవన్!నీకు పదహారు వేలమందికి మించి భార్యలున్నారు.
5. తాసు కా భవతి అధికం స్నిహ్యతి అథవా సర్వాః అపి సమానరూపేణ స్నిహ్యన్తి ఇతి।
5. వారిలో నిన్ను అధికంగా ప్రేమించే ఆమె ఎవరు? లేక అందరూ నిన్ను సమానంగానే ప్రేమిస్తున్నారా?”
6. నారదస్య వచనం శ్రుత్వా శ్రీకృష్ణస్య హాసః ఆగతః।
6. నారదుడి మాటలు విని శ్రీ కృష్ణుడికి నవ్వు వచ్చింది.
7. తదా భగవాన్ ఉక్తవాన్- “భవతః సంశయస్య ఉత్తరం పరీక్షాణన్తరమ్ ఏవ దాతుం శక్నోమి।” ఇతి।
7. అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు- "నీ సంశయానికి సమాధానం పరీక్షానంతరమే చెప్పగలను.
8. “మమ శిరోవేదనా అస్తి, యది తాసామ్ అశ్రూజలమిశ్రితా పాదేన మర్దితా చ మృత్తికా మమ లలాటే లేప్యతే తర్హి మమ శిరవేదనాయాః ఉపశమనం భవిష్యతి ఇతి భవాన్ తాభ్యః సూచనాం దదాతు ఇతి శ్రీకృష్ణః నారదమ్ ఉక్తవాన్।
8. నాకు శిరో వేదనగా ఉంది. నా పత్నులలో ఎవరైనా తన కన్నీటితో తన పాదధూళిని కలిపి లేపనంగా చేసి నా నుదుటి మీద రాస్తే నా తలనొప్పి తగ్గుతుంది, అని నువు వాళ్ళకు సూచించు.” అని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు.
9. “మయా అసత్యం వక్తవ్యం వా? ఏతేన చ కిం సిధ్యతి?” ఇతి నారదః భగవన్తం పృష్టవాన్।
9. “నా చేత అసత్యం చెప్పించడం వల్ల ఏం తేలుతుంది?” అని నారదుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు.
10. “ఏషా కాచిత్ పరీక్షా, కేవలం భవాన్ తథైవ వదతు।” ఇతి శ్రీకృష్ణః నారదమ్ ఉక్తవాన్।
10. “ఇది ఒక పరీక్ష. నువు కేవలం అలా చెప్పు.” అన్నాడు శ్రీకృష్ణుడు.
11. తదా నారదః ప్రథమం రుక్మిణ్యాః సమీపం గత్వా సర్వం నివేదితవాన్।
11. ముందు నారదుడు రుక్మిణీ దేవి దగ్గరకు వెళ్ళి అంతా నివేదించాడు.
12. రుక్మిణ్యాః మహద్ దుఃఖమ్ అభవత్।
12. రుక్మిణికి మహా దుఃఖం కలిగింది.
13. కిన్తు సా ఏతేన మమ పాపం భవిష్యతి ఇత్యుక్త్వా తస్యాః పాదేన మర్దితాం మృత్తికాం దాతుం సంసిద్ధా నాభవత్।
13. ‘దీని వల్ల నాకు మహాపాపం కలుగుతుంది.’ అని ఆమె పాదధూళి ఇవ్వటానికి సిధ్ధం కాలేదు.
14. అనన్తరం నారదః ఏవం ప్రత్యేకమ్ అపి సమీపం గత్వా తథైవ నివేదితవాన్.
14. తరువాత నారదుడు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి అలాగే నివేదించాడు.
15. పరన్తు తాసు కాపి తత్ పాపం కర్తుం నాఙ్గీకృతవతీ।
15. కానీ వాళ్ళలో ఎవరూ ఆ పాపం చెయ్యడానికి అంగీకరించలేదు.
16. అన్తే చ నారదః వృన్దావనం రాధాయాః సమీపం గతవాన్।
16. చివరకు నారదుడు రాధ దగ్గరకు బృందావనానికి వెళ్ళాడు.
17. తత్ర తేన దృష్టం రాధా కృష్ణస్య సఙ్కీర్తనం కుర్వతీ నృత్యతి ఆసీత్।
17. అక్కడ నారదుడు రాధను కృష్ణ సంకీర్తనం చేస్తూ నృత్యం చేస్తూ ఉండటం చూశాడు.
18. తదా నారదః రాధాయై శ్రీకృష్ణస్య శిరోవేదనా పరిహారోపాయం చ సర్వం నివేదితవాన్।
18. అప్పుడు నారదుడు శ్రీకృష్ణుడి శిరోవేదనా నివారణోపాయాన్ని నివేదించాడు.
19. భగవతః శిరోవేదనా ఇతి శ్రుత్వా రాధాయాః మహద్ దుఃఖమ్ అభవత్।
19. భగవంతుడికి శిరోవేదన అని విని రాథకు మహా దుఃఖం కలిగింది.
20. తస్యాః నేత్రాభ్యామ్ అశ్రూణి ఆగతాని।
20. ఆమె కళ్ళ నుండి అశ్రువులు వచ్చినయి.
21. అశ్రూజలం భూమౌ పతిత్వా భూమిః ఆర్ద్రా అభవత్।
21. అశ్రువులు నేల మీద పడి నేల తడిసింది.
22. తదా రాధా పాదేన మర్దయిత్వా తాం మృత్తికాం నారదాయ దత్తవతీ।
22. అప్పుడు రాథ పాదంతో తొక్కి, ఆ మట్టిని నారదుడికి ఇచ్చింది.
23. భవత్యాః పాదేన మర్దితా మృత్తికా యది భగవతః లలాటే లేప్యతే చేత్ భవత్యాః పాపం భవేత్ నను,
23. “నీ కాలితో తొక్కిన మట్టిని భగవంతుని లలాటం మీద లేపనం చేస్తే, నీకు పాపం కలుగుతుంది కదా!
24. భవతీ విస్మృతవతీ వా ఇతి నారదః రాధాం పృష్టవాన్।
24. ఆ సంగతి మరచి పోయావా?” అని అడిగాడు నారదుడు.
25. తదా రాధా ఉక్తవతీ - భగవతః నిమిత్తం మమ పాపం వా భవతు నరకం వా గచ్ఛామి।” ఇతి।
25. అప్పుడు రాథ, "భగవంతుడి కోసం నాకు పాపం రానీ, నరకానికైనా పోతాను," అని చెప్పింది.
26. తదా నారదః తతః ద్వారికామ్ ఆగత్య శ్రీకృష్ణస్య సమీపం ప్రవృత్తం సర్వమ్ ఉక్తవాన్।
26. అప్పుడు నారదుడు అక్కడినుంచి ద్వారకకు వచ్చి శ్రీకృష్ణుడికి జరిగింది సర్వం చెప్పాడు.
27. ఇదానీం భవతః ప్రశ్నస్య ఉత్తరం ప్రాప్తవాన్ వా ఇతి శ్రీకృష్ణః నారదం పృష్టవాన్।
27. “ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా?” అని శ్రీకృష్ణుడు నారదుణ్ణి అడిగాడు.
28. నారదః ఇదానీం జ్ఞాతవాన్ ఉక్తవాన్ చ- యత్ర నిస్స్పృహతయా ఆత్మసమర్పణం భవతి తత్ర ప్రేమః, భక్తిః ప్రీతిః చ భవతి ఇతి।
28. నారదుడు, "ఎక్కడ నిస్సంకోచంగా ఆత్మ సమర్పణ ఉంటుందో, అక్కడ ప్రేమ, భక్తి, ప్రీతి కూడా ఉంటుంది, అని తెలిసింది." అని చెప్పాడు.
సంస్కృతం--ప్రదీపనాథః
తెలుగు--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి